عن عبد الله بن عمرو بن العاص - رضي الله عنهما- قال رسول الله صلى الله عليه وسلم : «إن المُقْسِطين عند الله على منابر من نور: الذين يعدلون في حكمهم وأهليهم وما ولَوُاْ».
[صحيح] - [رواه مسلم.
ملحوظة:
في صحيح مسلم زيادة على ما في رياض الصالحين: قال رسول الله صلى الله عليه وسلم: «إن المقسطين عند الله على منابر من نور، عن يمين الرحمن -عز وجل-، وكلتا يديه يمين»]
المزيــد ...
అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ ‘రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం-మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు”న్యాయపరులు పరలోక దినాన అల్లాహ్ వద్ద "c2">“జ్యోతిర్మయ మిద్దెలపై” ఆశీనులయి ఉంటారు’నిశ్చయంగా వారు తమ ఆదీనం లో ఉన్న కుటుంబీకులతో,మరియు పాలితులపట్ల న్యాయమైన విధంగా వ్యవహరించి ఉంటారు.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు
‘తమ శాసనాలకు మరియు ఆదేశాలకు కట్టుబడియున్న ప్రజల మధ్య సత్యబద్దంగా మరియు న్యాయబద్దంగా పరిపాలన చేసే పాలకులకు ఈ హదీసు శుభవార్త తెలియజేస్తుంది,పునరుత్థానం రోజున వారు అక్షరాలా కాంతిమయ వేదికలపై ఉంటారు,వారికి శక్తిమంతుడు సర్వోన్నతుడైన అల్లాహ్ నుండి గౌరవం లభిస్తుంది,ఈ వేదికలు మహోన్నతుడు,కరుణామయుడైన అల్లాహ్ కు కుడి వైపున ఉంటాయి,ఈ హదీసు పరిశుద్దుడైన అల్లాహ్ కు కుడి వైపును మరియు చేతిని సూచిస్తూ ఎటువంటి నిరాకరణ,వర్ణన,పోలిక,మార్పు లేకుండా నిరూపిస్తుంది.