عن عبد الله بن مسعود رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: "هلك المُتَنَطِّعون -قالها ثلاثا-".
[صحيح] - [رواه مسلم]
المزيــد ...
అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు‘నిశ్చయంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు భోదించారు "అతిశయిల్లే వారికి నాశనం తప్పదూ అని మూడు సార్లు పదేపదే పలికారు"
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నారు : విషయాల్లో మునిగిపోవడం అందులో హద్దుమీరిపోవడం నాశనానికి దారి తీస్తుంది,దీనినుండి వారించడం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం,ఆరాధనలో విపరీతంగా తమను అలసటకు గురిచేసుకోవడం వల్ల మనసు ఆరాధన పట్ల అసహ్యతకు గురి అవుతుంది,మార్గభ్రష్టత పాలవుతుంది,సంభాషణలో అతిశయిళ్లడం,అరవడం వల్ల కూడా ఇలాగే జరుగుతుంది,అయితే పాపానికి సంబంధించి అతిశయిళ్లడం లో అత్యంత పెద్దది మరియు అధికంగా జాగ్రత్త పడవలిసిన విషయం‘సత్పురుషుల పట్ల గౌరవం చూపడం- ఇందులో షిర్కు కు గురిచేసే విధంగా హద్దుమీరకూడదు.