عن عبد الله بن مسعود رضي الله عنه مرفوعاً: "إن من شرار الناس من تُدركهم الساعة وهم أحياء، والذين يتخذون القبور مساجد".
[حسن] - [رواه أحمد]
المزيــد ...
అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం :నిశ్చయంగా ప్రజల్లో అత్యంత నీచులు ప్రళయం సంభవించు సమయన జీవించియున్నవారు, సమాధులను వారు మస్జిదులుగా నిర్మించుకుంటారు.
ప్రామాణికమైనది - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రళయం సంభవించే సమయం లో జీవించి ఉన్నవారిగురించి తెలుపుతూ – వారు నీచాతి నీచులు అయి ఉంటారని చెప్పారు,అందులో కొందరు సమాధులను ఖిబ్లా గా మార్చుకుని వారి వైపు నమాజులు చేస్తారు,వాటిపై గుంబద్ లు నిర్మిస్తారు,పై హదీసులో ఈ ఉమ్మత్ కు ఒక హెచ్చరిక ఉంది-అది ‘తన జాతి ప్రజలు ఈ నీచుల మాదిరి ప్రవక్తల మరియు సత్పురుషుల సమాధుల పట్ల వ్యవహరించకూడదని హెచ్చరించారు